పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది• గత ప్రభుత్వ కాలంలో స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అవినీతి కేసులను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం• బినామీ పేర్లతో సృష్టించిన ఫేక్ గ్రూపులు, రికవరీ చేయని…
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు, నమ్మకద్రోహానికి, నయవంచక పాలనకు ఈ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులు బలైపోతున్నారు. చదువుకునే పిల్లల నుంచి కుటుంబాలతో సహా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ధూళిపాళ్ళ కుటుంబానికి…
బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు బీసీలను ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేశారు. కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదరణ పథకం ద్వారా ఉపాధిని కల్పించిన ఘనత చంద్రబాబుగారిదే. ఈ రాష్ట్రంలో వైఎస్…
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న ఖనిజ సంపదను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సహకారంతో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య దోచేస్తున్నాడు. పొన్నూరు నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లలో రూ.2100…
మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వానికి అలసత్వం ఎందుకు..? రోజుల తరబడి పంటలు నీటిలోనే ఉన్నా అధికారులు ఎందుకు రాలేదు..? పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగితే ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం బాధాకరం.సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమాయానికి తుపాను రావడంతో…
అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. అభివృద్ధి అంటే జనం ఆమోదం పొందేలా ఉండాలి. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు..! అభివృద్ధి అంటే అధికార పార్టీ పెత్తనం కాదు. చేతగాని ప్రభుత్వ పాలనలో.. చేవచచ్చిన ఎమ్మెల్యే పెత్తనంతో ప్రశాంతంగా ఉండే పొన్నూరులో విధ్వంస రాజకీయకీయాలను ఎప్పుడైనా చూశామా..? యథా…







