పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

• గత ప్రభుత్వ కాలంలో స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అవినీతి కేసులను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

• బినామీ పేర్లతో సృష్టించిన ఫేక్ గ్రూపులు, రికవరీ చేయని లోన్లపై  ఆర్పీలు తక్షణమే చర్యలు తీసుకోవాలి

• మహిళా సాధికారతలో భాగంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలను మరింతగా భాగస్వాములు చేయడంలో ఆర్పీలు కీలకంగా వ్యవహరించాలి.

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు…

మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహం..! వైసీపీ పాలనలో ముస్లిం సమాజంపై దాడులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.