నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు
 
16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు మించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం
 
▪️వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతులకు 24 గంటల్లో చెల్లింపులు
ఫామ్ మెకానైజేషన్ సబ్సిడీ ₹44.50 లక్షలు
కిసాన్ డ్రోన్స్ సబ్సిడీ ₹101.92 లక్షలు
▪️మహిళల ఉపాధి
ఎన్నికల హామీ ప్రకారం మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు
డ్వాక్రా ఫేక్ గ్రూపుల దోపిడీపై చర్యలు మరియు రికవరీ ప్రక్రియ ప్రారంభం
▪️ శాంతి భద్రతలు, పట్టణాభివృద్ధి
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు
రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు వేగవంతం
▪️ టెంపుల్ టూరిజంలో పొన్నూరుకు ప్రత్యేక గుర్తింపు
పెద్దకాకానీ, చేబ్రోలు, క్వారీ, బాలకోటేశ్వర, సాక్షి భావనారాయణ స్వామి ఆలయాలతో ప్రత్యేక టెంపుల్ టూరిజం రూట్ మ్యాప్
▪️వేగంగా అభివృద్ధి పనులు
పంచాయతీరాజ్ శాఖ: ₹35.80 కోట్లు – 559 పనులు పూర్తయ్యాయి
రోడ్లు & భవనాలు: ₹43.14 కోట్లు
ఇరిగేషన్: ₹10.32 కోట్లు
▪️సంక్షేమంలో గర్వించదగ్గ ఫలితాలు
ప్రతి నెలా పెన్షన్ ₹4000 పంపిణీ
ఆటో డ్రైవర్లకు 1733 మందికి ₹2.59 కోట్లు
తల్లికి వందనం 30036 విద్యార్థులకు ₹45.05 కోట్లు
పాస్టర్లకు నెలలు చొప్పున ₹3.50 లక్షలు
ఆరోగ్యశ్రీ వెలుపల చికిత్సల కోసం 635 మందికి ₹6.50 కోట్లు
ప్రమాద మరణాల కుటుంబాలకు ₹52 లక్షల సహాయం
▪️ ఆరోగ్యం
పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి ₹6.10 కోట్లు మంజూరు
▪️రేషన్ – సబ్సిడీలు
1176 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు
గ్యాస్ సబ్సిడీ 44754 సిలిండర్లు పంపిణీ ₹3.73 కోట్ల ప్రయోజనం
ఆటోనగర్ పొన్నూరుల ప్రజల చిరకాల వాంఛ
కేంద్ర మంత్రితో చర్చలు పూర్తి త్వరలో సాకారం.

తెలుగుదేశంమే మాకుటుంబం..! చావైనా, బ్రతుకైనా ఈ జన్మ తెలుగుదేశాని, తెలుగు ప్రజలకే అంకితం..!

రాజకీయాల్లో విశ్వసనీయత, విధేయత ఎంతో ముఖ్యం. ఈ మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తోంది ధూళిపాళ్ళ కుటుంబం. తెలుగుదేశం పార్టీతో మాది…

తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం

బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.