నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు
16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు మించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతులకు 24 గంటల్లో చెల్లింపులు
ఫామ్ మెకానైజేషన్ సబ్సిడీ ₹44.50 లక్షలు
కిసాన్ డ్రోన్స్ సబ్సిడీ ₹101.92 లక్షలు
ఎన్నికల హామీ ప్రకారం మహిళలకు విస్తృత ఉపాధి అవకాశాలు
డ్వాక్రా ఫేక్ గ్రూపుల దోపిడీపై చర్యలు మరియు రికవరీ ప్రక్రియ ప్రారంభం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు
రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు వేగవంతం
పెద్దకాకానీ, చేబ్రోలు, క్వారీ, బాలకోటేశ్వర, సాక్షి భావనారాయణ స్వామి ఆలయాలతో ప్రత్యేక టెంపుల్ టూరిజం రూట్ మ్యాప్
పంచాయతీరాజ్ శాఖ: ₹35.80 కోట్లు – 559 పనులు పూర్తయ్యాయి
రోడ్లు & భవనాలు: ₹43.14 కోట్లు
ఇరిగేషన్: ₹10.32 కోట్లు
ప్రతి నెలా పెన్షన్ ₹4000 పంపిణీ
ఆటో డ్రైవర్లకు 1733 మందికి ₹2.59 కోట్లు
తల్లికి వందనం 30036 విద్యార్థులకు ₹45.05 కోట్లు
పాస్టర్లకు నెలలు చొప్పున ₹3.50 లక్షలు
ఆరోగ్యశ్రీ వెలుపల చికిత్సల కోసం 635 మందికి ₹6.50 కోట్లు
ప్రమాద మరణాల కుటుంబాలకు ₹52 లక్షల సహాయం
పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి ₹6.10 కోట్లు మంజూరు
1176 కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు
గ్యాస్ సబ్సిడీ 44754 సిలిండర్లు పంపిణీ ₹3.73 కోట్ల ప్రయోజనం
ఆటోనగర్ పొన్నూరుల ప్రజల చిరకాల వాంఛ
కేంద్ర మంత్రితో చర్చలు పూర్తి త్వరలో సాకారం.




