పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

• గత ప్రభుత్వ కాలంలో స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అవినీతి కేసులను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

• బినామీ పేర్లతో సృష్టించిన ఫేక్ గ్రూపులు, రికవరీ చేయని లోన్లపై  ఆర్పీలు తక్షణమే చర్యలు తీసుకోవాలి

• మహిళా సాధికారతలో భాగంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలను మరింతగా భాగస్వాములు చేయడంలో ఆర్పీలు కీలకంగా వ్యవహరించాలి.

మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహం..! వైసీపీ పాలనలో ముస్లిం సమాజంపై దాడులు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ…

వైసీపీ విధ్వంసానికి వందరోజులు..! చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం.!

అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. అభివృద్ధి అంటే జనం ఆమోదం పొందేలా ఉండాలి. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు..!…

తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం

బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.